పెనుగంచిప్రోలు ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం

ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరుణాలలో జరిగిన ఘర్షణపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లతో దాడి చేయడం పట్ల…