ఏపీలో సైబర్ నేరాలపై పెరుగుతున్న ఫిర్యాదులు:
ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలపై ప్రజలు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో పిటిషన్ల కమిటీ…
ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలపై ప్రజలు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో పిటిషన్ల కమిటీ…
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ టీ2-185 క్వార్టర్లో నివసిస్తున్న వేముల విజయ, రవిశంకర్ దంపతుల చిన్న కొడుకు వేముల వసంత్ కుమార్ (27) గాఢ…
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయలో పడి ఎంతో మంది కుటుంబాలు బలి కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అప్పులు చేసి తీర్చలేక మనస్తాపానికి గురవుతూ, ప్రాణాల మీదకు…
రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) యాప్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM…
టాలీవుడ్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువత నష్టపోతున్న కారణంగా, వీటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, యంగ్ హీరోయిన్…
సైబరాబాద్ పోలీసులు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్ మరియు మరికొంత మంది…
ఆన్లైన్ బెట్టింగ్ భారం: నరసరావుపేటలో యువకుడి విషాదాంతం పల్నాడు జిల్లా, జనవరి 21: ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం మరొక కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. నరసరావుపేటలోని ప్రకాష్ నగర్కు…