కొండచరియలు విరిగిపడి వెయ్యి మందికి పైగా మృతి.

ఆఫ్రికా దేశం సుడాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశంలోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు వెయ్యి మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఈ దుర్ఘటన…

టిబెట్‌లో భారీ భూకంపం: 53 మంది మృతిపెట్టిన ప్రకృతి విపత్తు, భారత్‌లో ప్రకంపనలు

టిబెట్ Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం.. 53కు చేరిన మృతుల సంఖ్య.. భారత్‌లోనూ ప్రకంపనలు.. హిమాలయ ప్రాంతాల్లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో…

“భూకంపం: హిమాచల్ ప్రదేశ్‌లో మూడు సార్లు ప్రకంపనలు.. ప్రజలు బయటకి పరుగులు”

భూకంపం: మూడు సార్లు భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు ఈ రోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. మండి జిల్లాలో ఒకదాని తర్వాత ఒకటిగా…

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం: ములుగులో 5.0 తీవ్రతతో ప్రకంపనలు

ఇంటర్నెట్రెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బుధవారం ఉదయం 7:27 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి…