చినాబ్ వంతెన ప్రారంభంతో జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోదీ

జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధి ప్రస్థానానికి చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.…

మోదీ ప్రసంగం దేశానికి కొత్త దిశ చూపింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం దేశానికి కొత్త దిశను నిర్దేశించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రధాని ప్రసంగం దేశ ప్రజల్లో…