పాముకాటు సమస్యతో సతమతం అవుతున్న సుబ్రహ్మణ్యం.. 103 సార్లు పాము కాటుకు గురైన మృత్యుంజయుడు

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో నివాసం ఉంటున్న 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. గత మూడు దశాబ్దాలుగా అతనికి పాము కాట్లు…