హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో భవనంలో 53 మంది ఉన్నారు. మంటలు…