మయన్మార్‌లో వైమానిక దాడి.. 23 మంది మృతి .

మయన్మార్‌లోని సగయింగ్ ప్రాంతంలో విషాదకర ఘటన జరిగింది. అక్కడి ఒక బౌద్ధారామంపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి…

మయన్మార్ సైన్యం పాఠశాలపై వైమానిక దాడి.

మయన్మార్ సైన్యం సోమవారం జరిగిన ఓ దారుణ వైమానిక దాడిలో 20 మంది విద్యార్థులు మరియు 2 ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సగయింగ్ ప్రాంతంలోని…