మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌తో ఒవైసీ సోదరుల భేటీ.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

వక్ఫ్ (సవరణ) బిల్లును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ..

వక్ఫ్ (సవరణ) బిల్లుపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సవాల్ చేశారు. పార్లమెంట్‌లో జరిగిన చర్చలో…

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు: నామినేషన్ల గడువు ముగింపు, ఏకగ్రీవం ఆశలు

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు: హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీలో 150 మంది corporators ఉంటే, ప్రతి సంవత్సరం 15 మంది standing committee membersని ఎన్నుకోవడం జరుగుతుంది.…