శ్రీవిష్ణుపురాణంలో ఈ విధంగా వ్యాసుడు చెప్పాడు.

స్వాతి(Swathi) విశాఖ(Vishaka) అనూరాధ(Anuradha) నక్షత్రాలు అమావాస్యతో(Amavasya) కలసి వచ్చిన ప్పుడు పితృదేవతలను అర్చిస్తే వారు సంతోషిస్తారని విష్ణుపురాణంలోని(Vishnu puranam) మూడవ అంశంలోని 14వ అధ్యాయంలోని 7వ శ్లోకం…

ఈసారి కార్తీక అమావాస్య ఎప్పుడొచ్చింది?

పరమ పవిత్రమైన కార్తిక మాసం(Karthika masam) చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈ మాసమంతా నదీస్నానాలు, పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. కార్తిక వ్రతానికి పూర్ణ ఫలం…