కంచ గచ్చిబౌలిలో భూ వేలం ఉపసంహరణపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచన

విద్యార్థుల నిరసనలతో పెను చర్చకు దారితీసిన కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలన్న ప్రభుత్వ యోచనపై తెలంగాణ ప్రభుత్వం పునఃపరిశీలనలోకి వెళ్లింది. ఇప్పుడు ఈ…

కంచ గచ్చిబౌలిలో అడవి తొలగింపును నిలిపేయండి: తెలంగాణ సీఎంకు జాన్ అబ్రహాం విజ్ఞప్తి

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం తెలంగాణ ప్రభుత్వంపై కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవిని తొలగించాలనే యోచనపై…