జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం , వైఎస్ జగన్ పరామర్శ.

జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ జోక్యంతో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…