పహెల్‌గామ్ ఉగ్రదాడిలో తెలుగు పర్యాటకుడు మృతి..

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహెల్‌గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృత్యువాత పడ్డారు. దాడి సమయంలో పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంబడించి దగ్గర…