ఢిల్లీలో గోడ కూలి ఏడుగురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో భారీ విషాదం చోటుచేసుకుంది. జైత్పూర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు.…