మిషన్ భగీరథ డీఈఈపై ఏసీబీ భారీ ఆపరేషన్

సూర్యాపేట జిల్లాలో మిషన్ భగీరథలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ)గా పనిచేస్తున్న ఇస్లావత్ వినోద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన కలకలం రేపుతోంది. ఒక కాంట్రాక్టర్…