నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.

తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు ప్రాజెక్టుల పురోగతిపై నివేదికలు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది.

మంగళవారం నాడు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ (Union Minister Prahlad Joshi)తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి…