సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూల్చివేత – చరిత్రలోకి చేరనున్న పురాతన భవనం!

సికింద్రాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది Railway Station, అలాగే Clock Tower. నగరానికి వీటిలో ప్రతి ఒక్కటీ ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. వీటిలో ఒకటైన Secunderabad Railway…

గుంటూరులో మూడో రైల్వే ఫ్లైఓవర్ మంజూరు: ట్రాఫిక్ సమస్యల పరిష్కారం

గుంటూరు ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, గుంటూరు-నల్లపాడు…

ప్రధాని మోదీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హృదయాల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల…

నల్లగొండ ఎక్స్‌రోడ్‌ వంతెన వ్యయం రూ. 97 కోట్లు పెరిగింది

హైదరాబాద్: నల్లగొండ ఎక్స్‌రోడ్‌ వంతెన వ్యయం రూ. 97 కోట్లు పెరిగింది హైదరాబాద్‌ నగరంలో నల్లగొండ ఎక్స్‌రోడ్‌(Nalgonda Xroad) వద్ద నిర్మించబడుతున్న వంతెనకు సంబంధించిన వ్యయం గణనీయంగా…

హైదరాబాద్‌ ఉత్తర ప్రాంతంలో మెట్రో రైలు విస్తరణ: సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సరం కానుక

హైదరాబాద్‌ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్‌సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని ఆయన నిర్ణయించారు.…

ప్రపంచస్థాయి ఏర్పాట్లతో ‘మహా’ కుంభమేళా: 40 కోట్ల భక్తుల రాక అంచనా

‘మహా’ కుంభమేళా! పరమ పవిత్ర గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ మేళాకు,…

ఖమ్మం అభివృద్ధి దిశగా మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

మంత్రి తుమ్మల: ఖమ్మం అభివృద్ధిపై కీలక నిర్ణయాలు ఖమ్మం అభివృద్ధి దిశగా అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరంలో ఇక్కడి…

తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో 1.63 లక్షల కోట్ల నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు

రాష్ట్రానికి 1.63 లక్షల కోట్ల రూపాయలు కేటాయించండి ట్రిపుల్‌ఆర్‌కు 34,367 కోట్లు, మెట్రో రెండో దశకు 24,269 కోట్లు, మూసీ ప్రాజెక్టుకు 14,100 కోట్లు ఇవ్వండిపెండింగ్‌ గ్రాంట్లను…

కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన: అభివృద్ధి పనులపై సమీక్ష

పవన్ కళ్యాణ్: కృష్ణా జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కృష్ణా జిల్లా:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ,…

అవిశ్వాసాలపై సమయపరిమితి వద్దు: చంద్రబాబు

చంద్రబాబు నాయుడు: కక్ష సాధింపులొద్దు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై అవిశ్వాసాల సమయాన్ని కుదించం: సీఎం పులివెందుల మంచినీటి ప్రాజెక్టు కొనసాగింపు సంక్రాంతి తర్వాత రెవెన్యూ సదస్సులు అసెంబ్లీ డిజైన్లకు…