తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ చేరుకొని తెలుగు డయాస్పొరా మీట్‌లో పాల్గొననున్నారు

అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరియు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ (Zurich) చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి…

Iran Missile Attack on Israel : పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి.

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas), హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్‌(Iran) కూడా ప్రత్యక్షంగా దిగింది. మంగళవారం 500 క్షిపణలు(Missiles), రాకెట్లతో(Rockets) ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌…