భారత్ vs పాక్ జూన్ 14న హైవోల్టేజ్ మ్యాచ్

భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఈ హైవోల్టేజ్ గ్రూప్‌ స్టేజ్ పోరుకు ఎడ్జ్‌బాస్టన్ స్టేడియమే…