భారత్‌లో టెలికాం టారిఫ్‌లకు మళ్లీ పెరుగుదల సంకేతాలు..

భారతదేశ టెలికాం రంగంలో మరోసారి టారిఫ్‌ల పెంపు జరగనుంది. 2025 చివరినాటికి మొబైల్ ఛార్జీలను 10-20 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా…