DGMOs హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా.

భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కొనసాగింపుపై ఈ మధ్యాహ్నం జరగాల్సిన భారత్-పాకిస్థాన్ డీజీఎంఓల హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి…

ఫతా-2 క్షిపణిని భారత సైన్యం అడ్డుకుంది.

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ప్రయోగించిన శక్తిమంతమైన “ఫతా-2” క్షిపణిని భారత సైన్యం శనివారం తెల్లవారుజామున హర్యానాలోని సిర్సా…

పాక్ ఆరోపణల మేరకు భారత దాడి

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కీలకమైన నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడి చేసిందని…