పాక్ ఆర్మీ చీఫ్ అణు హెచ్చరిక – భారత్ ఖండన

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ అమెరికా పర్యటనలో భారత్‌పై విరుచుకుపడ్డారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రిఫైనరీని లక్ష్యంగా చేసుకుంటామని…