110 మంది ప్రాణాలు కోల్పోయారు

అహ్మదాబాద్‌లో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన విమానం కుప్పకూలిన ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 110 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.…