ఏపీ హైడ్రోజన్ వ్యాలీగా మారనుంది: సీఎం

ఆంధ్రప్రదేశ్‌ను హైడ్రోజన్ వ్యాలీగా రూపుదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో రాష్ట్రం ముందుండాలని, ఇందుకోసం అవసరమైన సాంకేతికతను తీసుకురావాలని పరిశ్రమలకు ఆయన…