సమీకృత భద్రతపై సీఎం కీలక సమీక్ష

ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా పరిస్థితులను సమీక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.…