హిందూపురం టీడీపీ గడ్డ..

రాయలసీమ వైసీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కడుపు మండి హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెప్తాం అంటూ…