తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రతీ ఏడాదికంటే వేగంగా తీవ్రత పెంచుకుంటూ పోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటితే చాలు.. ఎండవేడిమితో బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది.…

తెలంగాణలో భయంకరమైన వడగాలులు.. ప్రజలకు ప్రభుత్వ హెచ్చరిక!

తెలంగాణలో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో గాలివానలు, తీవ్ర వడగండ్లు…

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు – వడగాల్పులు వీచే అవకాశం

వేసవి మొదలవ్వగానే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, కొన్ని ప్రాంతాల్లో భూగర్భ తాపం పెరుగుతూ నిప్పుల కొలిమిలా మారుతున్నాయి.…

ఏపీ, తెలంగాణలో మార్చి 2 నుంచి తీవ్ర ఎండ – 40°C దాటే ఉష్ణోగ్రతలు!

హైదరాబాద్/అమరావతి: మార్చి 2 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్ర వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటే అవకాశముంది.…