హనుమకొండలో మంత్రి పొంగులేటి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విమర్శలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కమీషన్ల కోసమే నిర్మించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో…

హనుమకొండలో ఆర్టీసీ బస్సు బోల్తా – 15 మందికి గాయాలు.

జిల్లాలోని హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.…