400 కుటుంబాలపై బహిష్కరణ, బాధితులకు వైఎస్ జగన్ మద్దతు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు మరింత తీవ్రతరమవుతున్నాయి. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై కూటమి ప్రభుత్వం…