గుజరాత్‌ జగన్నాథ రథయాత్రలో ఏనుగు బీభత్సం.

గుజరాత్ రాష్ట్రంలోని గోల్‌వాడ పట్టణంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ప్రత్యేక ఆకర్షణగా తీసుకువచ్చిన ఏనుగుల్లో ఒకటి ఉన్నట్టుండి అదుపు తప్పి బీభత్సం సృష్టించింది.…