జర్మనీలో క్యాన్సర్‌తో మృతి చెందిన రెహానా బేగం: గిద్దలూరు గ్రామంలో విషాదం

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కంచిపల్లి గ్రామానికి చెందిన రెహానా బేగం 2017లో జర్మనీకి బయో మెడికల్ మాస్టర్స్ చదవడానికి వెళ్లింది. ఐదేళ్లు అక్కడ చదివిన తర్వాత…