శాంతి భద్రతల రీత్యా పోలీసుల కీలక నిర్ణయం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో శాంతిభద్రతలు నిలుపుకునేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాణసంచా కాల్చడంపై నగర వ్యాప్తంగా…