అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్ యూ టర్న్: రైతుల్లో ఆగ్రహం

రాష్ట్రంలో రైతన్నలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రైతులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రూ.14…

మిర్చి రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ.. కేంద్రానికి వెంటనే చర్యలు కోరుతూ విజ్ఞప్తి

ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ.. మిర్చి రైతుల కోసం వినతి అమరావతి, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP…

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 26న ప్రారంభం అవనున్న రైతు భరోసా పథకం: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రకటనా

సిద్దిపేట: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు, “జనవరి 26వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాము.”…

ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణ: ఖరీఫ్ రైతులకు ప్రభుత్వ నుంచి చేదు వార్త తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు చేదు వార్తను అందించింది. ఈ సీజన్‌కి రైతు భరోసా…