భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. దొంగల నాగరాజు అనే రైతు తన భూమి…

కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు: కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల విషయంలో ఆగ్రహం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకే రోజు నలుగురు రైతులను పోటన పెట్టిన ప్రభుత్వమే దీనని.. ఇది…

అప్పుల భారంతో మరో ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య

అప్పుల(debts) భారంతో మరో ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య(Brothers suicide) చేసుకున్నారు. వరంగల్(Warangal), మెదక్(Medak) జిల్లాల్లో మరో ఇద్దరు రైతులు(Farmers) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం…