చిన్న పెట్టుబడిదారుల ఉత్సాహంతో భారతదేశ స్టాక్ మార్కెట్లో భారీ పెట్టుబడులు

ఇటీవల సంవత్సరాలలో, కోట్లమంది చిన్న పెట్టుబడిదారులు భారతదేశపు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు, దేశ ఆర్థిక వృద్ధిపై సత్సంఖ్య పునాదిగా సంపదను పెంచుకోవాలని ఆశిస్తున్నారు. ఆకట్టుకునే ప్రకటనలు…

భారతదేశంలో గత ఐదేళ్లలో అత్యుత్తమ ఆర్థిక వృద్ధి సాధించిన రాష్ట్రాలు

భారతదేశంలో గత ఐదేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రాష్ట్రాలు గత ఐదేళ్లలో భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానాన్ని సాధించింది. 2017-18 నుంచి 2022-23 వరకు…

CM Chandrababu: ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)* గంగాధర నెల్లూరులో పర్యటించి, ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) పథకం కింద లబ్దిదారులకు పెన్షన్లు (Pensions) స్వయంగా…

మహిళా సాధికారతకు తెలంగాణ కట్టుబడి ఉంది: మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ: తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత (Women Empowerment) పట్ల కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాణి రుద్రమదేవి (Rani Rudrama…

ఆర్థికంగా ముందుకు దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌! 2025లో 12.5% GSDP వృద్ధి

ఆర్థికంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌! ఆర్థిక రంగంలో అభివృద్ధి పథాన్ని అధిరోహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2025 ఆర్థిక సంవత్సరంలో 12.5% వృద్ధి రేటు నమోదు చేస్తున్నట్లు అంచనా…

ఢిల్లీ ఎన్నికలు: ‘పీపుల్స్ ఫస్ట్’ నినాదంతో BJP చారిత్రక విజయం – సీఎం చంద్రబాబు

Delhi ఎన్నికల్లో పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం Workout అయ్యిందని ఏపీ AP CM Chandrababu Naidu తెలిపారు. ఆ నినాదమే BJP ని గెలిపించిందని చెప్పారు.…

దావోస్‌లో తెలంగాణకు భారీ పెట్టుబడుల ఒప్పందాలు: హెచ్‌సీఎల్, యూనీ లీవర్, స్కైరూట్, మెఘా ఇంజనీరింగ్ తదితరులు

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. సీఎంవో రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో…

దావోస్‌లో ఆర్థిక సదస్సు: లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్ చర్చలు

దావోస్‌లో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ భేటీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల…

ప్రధాని మోదీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హృదయాల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల…

థాయిలాండ్: క్యాసినో, జూదం చట్టబద్ధం.. పర్యాటకం, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం

పర్యాటకం, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో క్యాసినో, జూదం వంటి అనేక ఆటలను చట్టబద్ధం చేసే ముసాయిదా బిల్లును…