డీజీపీ జితేందర్‌: మత్తుమందు రహిత తెలంగాణ సాధించడానికి చర్యలు

డీజీపీ జితేందర్: డ్రగ్స్‌ క్రయవిక్రయాలకు భయపడాల్సిందే! ‘‘తెలంగాణలో డ్రగ్స్‌ అమ్మాలన్నా.. కొనాలన్నా భయపడేలా.. పట్టుబడితే శిక్ష తప్పదనేలా చర్యలు తీసుకుంటున్నాం. మత్తుమందు రహితంగా.. డ్రగ్స్‌ దొరకని రాష్ట్రంగా…