తిరుమలలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం.. చెప్పులతో ఆలయానికి వెళ్లిన భక్తులు!

తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. పాదరక్షలు వేసుకున్న భక్తులు ఆలయ మహాద్వారం వరకు బేధభావం లేకుండా ప్రవేశించిన ఘటనపై ప్రస్తుతం…