ఢిల్లీ ముస్తఫాబాద్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలి నలుగురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ఈ తెల్లవారుజామున…