ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ హబ్‌గా తీర్చిదిద్దాలని టీడీపీ వినతి

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో రక్షణ, ఏరోస్పేస్ పరికరాల తయారీలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని కోరుతూ టీడీపీ ఎంపీల బృందం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను వినతిపత్రం అందించింది. రాష్ట్రంలో రక్షణ, అంతరిక్ష…