ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాటపై స్పందించిన విరాట్ కోహ్లీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించారు. జూన్ 4న జరిగిన…

యశ్ దయాల్ క్రికెట్ కెరీర్‌కు ప్రమాదం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న యువ క్రికెటర్ యశ్ దయాల్‌పై నమోదైన లైంగిక ఆరోపణల కేసులు ఇప్పుడు ఆయన క్రికెట్ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.…

కోహ్లీ రిటైర్మెంట్ ఊహాగానాలు: గడ్డంతో వైరల్ అయిన ఫోటో

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో లండన్‌లో తీసినట్లు తెలుస్తోంది. ఇందులో…

కౌంటీ చాంపియ‌న్‌షిప్‌లో షాకింగ్ ఘ‌ట‌న

ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఒక షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. లాంక్‌షైర్, గ్లూసెషర్‌షైర్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో, బ్యాటింగ్ చేస్తున్న ప్లేయర్ టామ్ బెయిలీకి సంబంధించిన ఒక…

బెంగళూరు, ముంబై: ఐపీఎల్ 2025లో భారీ మార్పులు

ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఏకంగా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదాద్ నాయకత్వంలో ఆర్‌సీబీ అద్భుతమైన ప్రదర్శన అందించి కోహ్లీ,…

IPL 2025: రోహిత్ శర్మ ఈ సీజన్‌లో చెత్త ఓపెనర్‌గా నిలిచాడు!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి, ఈ సీజన్‌లో విప్రజ్…

తమిళ హీరో విష్ణు విశాల్ ధోనిపై సంచలన వ్యాఖ్యలు

తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఐపీఎల్‌లో సీఎస్కే జట్టుకు ఆడిన ధోని, ఆయన ప్రదర్శనతో అభిమానుల మనస్సులను గెలిచారు. ఐపీఎల్…

డేవిడ్ వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు – క్షమాపణలు చెప్పిన నటుడు

సినీనటుడు రాజేంద్రప్రసాద్ (Actor Rajendra Prasad) క్రికెటర్ డేవిడ్ వార్నర్ (Cricketer David Warner)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ (Robinhood…

కేఎల్ రాహుల్-ఆతియా శెట్టి దంపతులకు కూతురు పుట్టింది

స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి ఆతియా శెట్టి దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ జంట తమ మొదటి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సోషల్…

క్రికెట్ ఆటగాళ్లకు పొగాకు, మద్యం ప్రకటనలపై కేంద్రం కఠిన ఆదేశాలు

క్రికెట్ ఆటగాళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్రికెట్ ఆటగాళ్లు ఏ రకమైన పొగాకు లేదా మద్యం ప్రకటనలతో సంబంధం పెట్టుకోరాదని కేంద్రం…