ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్టు ప్రకటించారు.

కేంద్రప్రభుత్వ సంస్థ సెకీతో(SECI) తమ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం(Elecricity agreement) చేసుకోవడంపై ఈనాడు(Enadu), ఆంధ్రజ్యోతి(andhrajyoti) తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి…