ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపు కలకలం

ఢిల్లీ నగరంలోని 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీనితో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే…