₹500 పందెం కోసం యమునా నదిలో దూకిన యువకుడు గల్లంతు.

ఉత్తరప్రదేశ్‌లో ఒక విచారకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం ₹500 పందెం కోసం ఉప్పొంగుతున్న యమునా నదిలో దూకిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన బాగ్‌పత్ జిల్లాలో…