తిరుమలలో ఉచిత ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపి కబురు అందించింది. ఇకపై తిరుమల కొండపై భక్తులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని టీటీడీ ప్రకటించింది.…