మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ‘వైబ్రాంట్స్ ఆఫ్ కలాం’ సంస్థ తయారు చేసింది.…

ఏపీ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

శుక్రవారం ఉదయం, ఆంధ్రప్రదేశ్ సచివాలయం రెండో బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం, బ్యాటరీలు ఉన్న ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు…

అమరావతి సచివాలయ భవనాల పునాది ధృఢతకు నిదర్శనం

నవ్యాంధ్ర రాజధానిలో చెక్కుచెదరని సచివాలయ రాఫ్ట్ ఫౌండేషన్ అమరావతిలో నీటి నుంచి బయటపడిన సచివాలయ పునాదులు గుంటూరు, తుళ్లూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో…