రూ.53,922 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ…