యాసిడ్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం

CM Chandrababu: అన్నమయ్య జిల్లా(Annamayya District)లో చోటుచేసుకున్న యాసిడ్ దాడి(Acid Attack) ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధిత యువతికి…

నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్ విస్తరణ

నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలోని పులుల కారిడార్ విస్తరించడం ఒక ముఖ్యమైన పరిణామం. ఇది నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు పులుల సంచార ప్రాంతాన్ని విస్తరించినట్లు అటవీశాఖ గుర్తించింది.…

శేషాచలం అడవుల్లో సాహసయాత్ర: విద్యార్థుల విషాదాంతంశేషాచలం అడవుల్లో సాహసయాత్ర: విద్యార్థుల విషాదాంతంఅడవుల్లో సాహసయాత్ర: విద్యార్థుల విషాదాంతం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు విహారయాత్ర కోసం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు నిన్న (శుక్రవారం) వెళ్లారు. నిన్న ఉదయం…