తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య

కాకినాడ జిల్లా, పెద్దాపురం నియోజకవర్గం, సామర్లకోట సీతారామకాలనీలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఒక మహిళను, ఆమె ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత్య చేశారు. మృతులు ములపర్తి…