వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం

రాష్ట్రంలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే (Aerial Survey) ద్వారా పర్యటన ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన…