బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది: డిప్యూటీ సీఎం.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై మరోసారి ఘాటుగా విమర్శలు చేశారు. పాలన పరంగా తెలంగాణను బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని, కేసీఆర్ రాష్ట్రంలో…
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై మరోసారి ఘాటుగా విమర్శలు చేశారు. పాలన పరంగా తెలంగాణను బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని, కేసీఆర్ రాష్ట్రంలో…
ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం తాళ్లపల్లి తండాలో చోటుచేసుకుంది. వివరాలు:తాళ్లపల్లి తండాకు…
హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూ ఈసారి రూ.51.07 లక్షలకు అమ్ముడై రికార్డు సృష్టించింది. గతేడాది ధర రూ.29…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడి అయిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లకు లీకేజీలు ఏర్పడడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టులోని 3, 10వ నెంబర్ గేట్ల నుంచి…
ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 1.30 గంటలలోపు విగ్రహ నిమజ్జనం…
ప్రఖ్యాత నటులు అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య బుధవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై దాఖలైన పరువు నష్టం కేసు విచారణలో…
గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్లోని బడా గణేశుడి ప్రతిరూపాన్ని ఒక విద్యార్థి సూక్ష్మంగా చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మాసబ్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బెండాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇళ్లను…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సమర్థించారు. పార్టీ క్రమశిక్షణ విషయానికి వస్తే కేసీఆర్ ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తారని,…
దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల నడకను పొడిగించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 24 వరకు…