‘కుంభకర్ణ నిద్ర’ వీడిన మోదీ ప్రభుత్వం

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ…

₹500 పందెం కోసం యమునా నదిలో దూకిన యువకుడు గల్లంతు.

ఉత్తరప్రదేశ్‌లో ఒక విచారకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం ₹500 పందెం కోసం ఉప్పొంగుతున్న యమునా నదిలో దూకిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన బాగ్‌పత్ జిల్లాలో…

ఢిల్లీలో వర్షాల బీభత్సం: ఫ్లైఓవర్‌పై గుంటలో చిక్కుకున్న ఆటో

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే అలీపూర్‌లోని ఎన్‌హెచ్-44 ఫ్లైఓవర్‌పై ఏర్పడిన…

బిహార్ ఎన్నికలు: ఎన్డీయే సీట్ల పంపకంపై అమిత్ షా కీలక సమావేశం.

బిహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కసరత్తులు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.…

బైక్ పోగొట్టుకున్న యువకుడికి రాహుల్ గాంధీ కొత్త బైక్ గిఫ్ట్.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా దర్భంగాలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఒక యువ కార్యకర్త…

కన్నడ నటి రన్యారావుకు డీఆర్ఐ భారీ జరిమానా ?

బంగారం అక్రమ రవాణా కేసులో జైలులో ఉన్న కన్నడ నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) భారీ షాక్ ఇచ్చింది. రన్యారావుకు ఏకంగా రూ.102.55…

యమునా : ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన నీటిమట్టం

ఢిల్లీలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనికి తోడు, హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్…

భారత్‌లో చిన్న చిప్‌ – ప్రపంచాన్ని మార్చే శక్తి : ప్రధాని మోదీ.

ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో సెమీకండక్టర్ రంగం భవిష్యత్తుపై బలమైన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ‘ఇండియా సెమీకాన్ 2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, “భారత్‌లో తయారైన…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను

మైసూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ (AIISH) వజ్రోత్సవ వేడుకల్లో…

కొండచరియలు విరిగిపడి వెయ్యి మందికి పైగా మృతి.

ఆఫ్రికా దేశం సుడాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశంలోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు వెయ్యి మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఈ దుర్ఘటన…